ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుక (opens original article in a new tab)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రమాద బీమా అందించేందుకు 16 బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పథకం కింద ఉద్యోగులకు గరిష్టంగా రూ. కోటి వరకు బీమా అందించనున్నారు.
- ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అందించే ఒప్పందాలు కుదుర్చుకున్నారు
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 16 బ్యాంకులతో ఒప్పందాలు జరిగాయి
- ఉద్యోగులకు గరిష్టంగా రూ. కోటి వరకు ప్రమాద బీమా అందించనున్నారు
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.